Friday, 31 July 2026 04:35:00 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పెద్దఎద్దులేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు వినతి పత్రం సమర్పించిన జనసేన నాయకుడు పెరుమాళ్ళ.ప్రవీణ్ కుమార్

Date : 18 November 2025 10:58 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : ఈ రోజు కొత్తపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో మన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి జనసేనా పార్టి నాయకుడు ప్రవీణ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేతో విన్నవిస్తూ పోయిన వైసీపీ గవర్నమెంట్ లో శివపురం దగ్గర ఉన్న పెద్దఎద్దులేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చాలాసార్లు అర్జించామని కానీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా మీరు ఈ వాగు పై బ్రిడ్జి నిర్మించి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దారి చూపించాలని కోరారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య మాట్లాడుతూ కొత్తపల్లె మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్న త్వరితంగా పూర్తి చేయాలన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మనము ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ సమస్య అయినా పరిష్కారం చూపే దిశగా మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకి స్వీకారం చుట్టారు. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఒక సమస్య తో వచ్చిన వ్యక్తికి మరల మరల రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మరియు కొత్తపల్లె మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :