Friday, 17 April 2026 05:06:44 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఒక వరం:- ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 06 January 2026 07:52 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : అనారోగ్య సమస్యల వల్ల, జూపాడు బంగ్లా మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా 843,514/- రూపాయలు, మంజూరైన 17 మంది లబ్ధిదారుల చెక్కులను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య జూపాడుబంగ్లా మండలంలోని, తర్తూరు గ్రామానికి చెందిన షేక్.నౌషిన్ కి 10000/- రూపాయలు, గడ్డం చెన్నారెడ్డి కి 40617/- రూపాయలు, కురువ శేషన్న కి 30786/- రూపాయలు పూజారి పెద్ద పుల్లరెడ్డి కి 25350/- రూపాయలు, మండ్లెం గ్రామానికి చెందిన ఆడపల రవణమ్మ కి 60000/- రూపాయలు, చంద్ర కళావతమ్మ కి 35227/- రూపాయలు, గొల్ల రాధమ్మ కి 33484/- రూపాయలు, బన్నూరు గ్రామానికి చెందిన కె.లక్ష్మీదేవి కి 25000/- రూపాయలు మరియు పోతులపాడు గ్రామానికి చెందిన, చాకలి పుల్లయ్య కి 76550/- రూపాయలు, తాటిపాడు గ్రామానికి చెందిన, షేక్.లాల్బీ కి 30786/- రూపాయలు, షేక్.మైమున్ బీ గారికి 28400/- రూపాయలు, ఈడిగ హుస్సేనయ్య కి 25000/- రూపాయలు, గుండ్రాతి జనార్ధన్ గౌడ్ కి 58486/- రూపాయలు, తరిగోపుల గ్రామానికి చెందిన, ఎల్.రేణుక కి 34850/- రూపాయలు, చాకలి మద్దిలేటి కి 122798/- రూపాయలు, కురువ వర్ణిక కి 165170/- రూపాయలు మరియు పారమంచాల గ్రామానికి చెందిన బోయ మధుస్వామి కి 41010/- రూపాయల చెక్కులను, అధికారులు, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, గిరీశ్వర్ రెడ్డి, రవికాంత్, శ్రీనివాసులు, లక్ష్మణ్ గౌడ్, వీరారెడ్డి, కృష్ణారెడ్డి, మాన్సర్, గోరేసాహెబ్, పరమేశ్వర రెడ్డి, శేఖర్ గౌడ్, నారాయణరెడ్డి, దొరబాబురెడ్డి, శ్రీరాములు, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రవి యాదవ్, మహిళానాయకులు ప్రసన్నలక్ష్మి, డాక్టర్ మీనాక్షిదేవి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :