Friday, 17 April 2026 05:03:48 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు గ్రామ "ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ కు దారి చూపెట్టండి మహాప్రభు" అని విద్యార్థులతో కలిసి, వేడుకుంటున్న సమతా సైనిక్ దళ్ జిల్ల

Date : 10 November 2025 06:54 PM Views : 371

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, వెదురుపాడు గ్రామంలో ఉన్న "ప్రభుత్వ ఎంపిపి స్కూలుకు రాస్తా చూపించండి మహా ప్రభు" అని విద్యార్థులతో కలిసి సమతా స్థానిక దళ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మండల అధ్యక్షుడు నేరేడు పుల్లయ్య, తదితర నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ మూడు అడుగుల రోడ్డులో స్కూలుకు పిల్లలు ఎలా పోతారని సమతా సైనిక్ దల్ సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల.సురేష్, కొత్తపల్లి మండలం అధ్యక్షుడు నేరేడు.పుల్లయ్య పగిడిమాన్.రవి, పగిడిమాన్ బాలేసు, నేరేడు.బాబు నేరేడు.వీరన్న లు ఖండించారు. గత ఐదారు సంవత్సరాలగా ఈ స్కూలుకు రాస్తా లేదని విషయంపై ప్రజా సంఘాలు స్పందించి మండల అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా, అధికారుల వైఖరి నిర్లక్ష్యంతో ఉందని పాఠశాలకు ఇంతవరకు రస్తా చూప లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎదురుపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు త్వరగా రస్తా ఏర్పాటు చేయకపోతే సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో, అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృత చేస్తామని సగినాల.సురేష్ నేరేడు.పుల్లయ్య లు అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :