Thursday, 30 July 2026 08:22:57 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్ పెట్టలేదని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 21 December 2025 06:08 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం చికెన్ వండలేదని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆరోపించారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఆదివారం మెనూ ప్రకారం చికెన్ కర్రీ, కలర్ రైస్, గోంగూర చట్నీ ఉండగా గిరిజన విద్యార్థులకు చికెన్ ఒండకుండా చాలీసాలని చికెన్ వండి చారు, అన్నం పెట్టారని ఆశ్రమ పాఠశాల నందు స్థానికంగా వార్డెన్ లేరని ఆయన అన్నారు. పిల్లలకు ఇంత చలికాలంలో కూడా రగ్గులు లేవని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నరైస్ ఇస్తున్న మెరుగైన వంటలు వండి పిల్లలకు పెట్టాలని చెప్తున్నా కొంతమంది వార్డెన్లు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరించిన వారిపై ప్రభుత్వానికి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.పిల్లలకు అందుబాటులో లేకుండా, చాలిచాలని కూరలు వండించిన వార్డెన్ పై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :