Friday, 31 July 2026 07:23:15 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు

సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, క్లస్టర్ ఇంచార్జ్ కమతం.శంకర్

Date : 08 June 2026 07:06 AM Views : 171

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ ల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ మండల స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కమతం శంకర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారి ద్వారా ఏ ఏ ఓట్లను తొలగించ వచ్చు, కొత్త వారికి (18సం నిండిన) ఓటర్ల జాబితాలో చేర్చుటకు ఉన్న విధి విధానాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్చార్జి ఏ.షహబుద్ధిన్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ప్రతిష్టమకంగా తీసుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు మార్గదర్శిగా ప్రతి ఓటర్ కు, బూత్ లెవెల్ అధికారికి అనుసంధానంగా ఉంటూ, ప్రతి ఓటర్ ను క్షుణంగా పరిశీలించి వారికి ప్రాథమిక హక్కును కల్పించి, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరద స్వామి ప్రాజెక్ట్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లు రాజారెడ్డి, దినకరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నబి రసూల్, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :