Friday, 31 July 2026 03:57:31 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీనియర్ ఖోఖో ఆటలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడా ఆణిముత్యం మండ్ల ప్రసాద్

మాండ్ల ప్రసాద్ కు అభినందనలు తెలియజేసిన డీఎస్పీ- ఆర్.రామాంజి నాయక్, సి.ఐ- మహేశ్వర్ రెడ్డి, ఎస్సై-నారాయణరెడ్డి

Date : 19 January 2026 07:56 PM Views : 307

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామానికి చెందిన మండ్ల రాఘవేంద్ర, మండ్ల నాగమణి దంపతుల కుమారుడు మండ్ల ప్రసాద్ జాతీయ స్థాయిలో జరిగిన సీనియర్ ఖోఖో ఆటలో పాల్గొనడం జరిగింది. మండ్ల ప్రసాద్ కు తల్లిదండ్రులతోపాటు బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు చదువుతోపాటు చక్కని క్రమశిక్షణతో ఆటలలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ నెల 11 నుండి 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని, ఖాజీపేటలో జాతీయ స్థాయి ఖోఖో ఆటలో పాల్గొన్న క్రీడాకారుడికి ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ- ఆర్.రామాంజీ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో రాణించిన వాళ్లకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని, రాణించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. క్రీడాకారుడు మాండ్ల.ప్రసాద్ కు ఆత్మకూరు అర్బన్ సీఐ- మహేశ్వర్ రెడ్డి, ఎస్సై- నారాయణరెడ్డి, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవహార్ నాయక్, టీడీపి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టిడిపి నాయకులు, కొట్టాలచెరువు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, గ్రామస్తులు, గిరిజన సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :