Friday, 31 July 2026 08:12:02 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి, జెండా వందనం స్వీకరించిన సింగిల్ విండో చైర్మన్-ఏ.షహాబుద్దీన్

Date : 26 January 2026 01:51 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయం దగ్గర 77 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఈఓ నాగేశ్వరరావు తో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి, వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం కుల మతాలకతీతంగా బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాడిన సమరయోధుల గురించి తెలియజేయడం జరిగింది. మనమందరం కూడా వారి అడుగుజాడలలో నడిచి, వారి ఆశయ సాధనాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, రమేష్ బాబు, టిడిపి నాయకులు సి.కలిముల్లా, బి.ముర్తుజా, అలీ హుసేన్, జలీల్, మహబూబ్ బాషా, నాగేశ్వర నాయక్, గోపి, బి.షాబుద్దీన్, శ్రీను, సిబ్బంది శివకుమార్, సురేంద్ర కుమార్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :