Friday, 31 July 2026 11:24:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తమ డిమాండ్లు అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు

Date : 05 July 2026 10:41 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఏపీ జెఎసి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనలో భాగంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం ఆత్మకూరు తాలూకా జేఏసీ చైర్మన్ ఎస్.సాజిద్ భాష, సెక్రటరీ జనరల్ ఎం.షేక్ ఉమ్మర్, ట్రెజరర్ ఎం.చంద్రశేఖర్ లు నాయకత్వంలో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని సభ్య సంఘాల నాయకులతో కలిసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయవలసినదిగా కోరడమైనది. ఈ సందర్భంగా వారు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ, సరెండర్ లీవుల చెల్లింపు, పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాల మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు, పూర్తి స్థాయిలో సిపిఎస్ రద్దు చేయాలని, తదితర 10 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, తాలూకా జేఏసీ కో చైర్మన్లు సయ్యద్ ఇబ్రహీం, బాలాజీ రావు, పి.శివప్రసాద్, తులసీస్వర్ రెడ్డి, రాజశేఖర్, రఘురాముడు, అజమ్, పెన్షనర్లు కొండయ్య, సుంకన్న, నాగప్ప, నాయకులు పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :