Friday, 31 July 2026 01:20:47 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సుందరయ్య ఆశయ సాధన కోసం అంకితభావంతో పనిచేయాలి

సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు

Date : 19 May 2026 09:01 PM Views : 121

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సుందరయ్య ఆశయ సాధన కోసం అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన పాములపాడు లోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి అందరూ కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ కామ్రేడ్ ఎస్.ఆర్.రమణ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందర్ వెంకట్రామిరెడ్డి నెల్లూరు జిల్లాలోని, అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించి తన భాగానికి వచ్చిన భూములను పేదలకు సిపిఎం పార్టీకి అంకితం చేసి బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రెడ్డి అనే పదాన్ని తొలగించి సుందరయ్యగా పేరు నామకరణ చేసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో సిపిఎం పార్టీని నిర్మించడం కోసం కృషి చేశారని ఆయన కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు భూ పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు, దున్నేవానికే భూమి పంచాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని తన స్వగ్రామంలో 1934లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని నేడు 16 రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సంఘం పనిచేయడం జరుగుతుందన్నారు, కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి దళితులకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మేకల రాజు, ఎస్.బాలయ్య, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, సోషల్ మీడియా ప్రతినిధి జి.గోవిందు, చెలిమిల్ల నాగరాజు, శ్రీనివాసులు, మహమ్మద్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: