Friday, 17 April 2026 05:07:39 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు

Date : 14 January 2026 08:01 PM Views : 273

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్రాంతి పండుగ సందర్భంగా పాములపాడు మండలంలోని, లింగాల గ్రామములో కర్నూలు వారి అక్షయ బ్లడ్ బ్యాంక్, లింగాల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నవీన్ కుమార్ గౌడ్, తెప్పలి.విష్ణు, తెప్పలి.అశోక్ కుమార్, ఎడిటర్ తుపాకుల.రమేష్, ఎం.అశోక్, శంకర్, శివ, భాస్కర్, భార్గవ్, మదన్, ఇతర యువకులు 2వ సారి రక్తదానం చేసి ప్రాణదాతలు కావడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్సై- పి.తిరుపాలు, గ్రామ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, ఎడిటర్ తుపాకుల.రమేష్ లు సందర్శించి, రక్తదానం చేసిన 32 మంది లింగాల యువకులకు పండ్లు ఇచ్చి, అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ సమాజ సేవా కార్యక్రమాలలో యువకులు ముందుండాలని అన్నారు. రక్తదానంపై ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని రక్త దానం మరి ఒకరికి ప్రాణదానం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్వచ్చందగా రక్త దానం చేసి, ప్రాణాపాయంలో ఉన్న వారికి భవిష్యత్తును ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగాల యువకులు, అక్షయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :