Friday, 31 July 2026 01:14:55 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సమగ్ర శిక్షా అభియాన్ నంద్యాల జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా పి ఆర్ టి యు నాయకులు

Date : 13 December 2025 09:22 AM Views : 242

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా నూతనంగా సమగ్ర శిక్షా అభియాన్, అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, రాష్ట్ర నాయకులు అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు విజయ రావు, ఉపాధ్యక్షులు జె.సి.నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ బాబు, నాయకులు శివనాగి రెడ్డి, కె.మద్దిలేటి, రఘు, సుబ్రమణ్యం, కిరణ్ బాబు, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన బడి మన భవిష్యత్తు కింద అసంపూర్తిగా వున్న పనులను పూర్తి చేయాలని, పాఠశాలకు మిగిలిన 50% కంపోసిట్ గ్రాంట్ విడుదల చేయాలని, అప్గ్రేడ్ చేసిన హై స్కూల్ లకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలనీ, క్లస్టర్ పాఠశాలల సమస్యలు దృష్టిలో ఉంచుకొని రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఇతర సమస్యలపై ప్రాతినిధ్యం చేసి, ఆయనతో చర్చించడం జరిగింది. ఏపీసి- నిత్యానంద రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం, మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :