Friday, 31 July 2026 01:43:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని కి ఘనంగా సన్మానం చేసిన డోన్, బేతంచెర్ల ఎన్జీవో ప్రతినిధులు, నాయకులు

Date : 19 January 2026 07:18 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు నగరంలోనీ, జిల్లా కోర్టు ఆవరణంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని నీ డోన్ బేతంచర్లకు చెందిన శ్రీవిద్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు మరియు టిడిపి నాయకులు అనిత, విజయలక్ష్మి, మధు కుమార్, అశోక్, నిసార్, విజయ్ కుమార్, బుజ్జి, గోపాల్, సురేంద్ర, అరుణ్, భాష, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు టిడిపి నాయకులు మాట్లాడుతూ గంజాయి.నాగముని కి కూటమి ప్రభుత్వం ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అయన మరెన్నో గొప్ప,గొప్ప పదవులను చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏపీ ఈడబ్ల్యుఐడిసి రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని మాట్లాడుతూ సన్మానం చేసిన నాయకులకు, ఎన్జీవోలకు అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :