Thursday, 30 July 2026 11:01:49 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 10 November 2025 11:20 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై, వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ప్రిన్సిపాల్‌, హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ వసతి గృహానికి సంబంధించి నిర్వహణను పరిశీలించి, మంచిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా గతంలో జరిగిన ఒక సంఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్‌ సౌకర్యాలపై అందిన ఫిర్యాదుల మేరకే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. వసతి గృహ సంరక్షణపై జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి, మరల ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలియజేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని అన్నారు. వేగవంతంగా వారి సమస్యల పరిష్కార దిశగా సిబ్బంది అడుగులు వేయాలని, లేకుంటే ఉపేక్షించే లేదని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ పలచాని. మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ.రవీంద్ర, మాండ్ర. శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: