Friday, 31 July 2026 07:23:36 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రోళ్లపాడు, మిడ్తూరు,తిమ్మాపురం గ్రామాల బాధితులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 29 November 2025 06:29 PM Views : 232

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మిడ్తూరు మండలంలోని, రోళ్లపాడు, మిడ్తూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఆత్మకూరు లక్ష్మీదేవి కి 2,39,305/-రూపాయలు, షేక్.హుసేన్ బాష కి 20,000/- రూపాయలు, వడ్డే.నాగమ్మ కి 68,000/- రూపాయలు, పి.లింగమయ్య కి 35,000/- రూపాయలు, వసుందర కి 23,920/- రూపాయల ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య, కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో-దశరథ రామయ్య, క్లస్టర్ ఇంచార్జ్ శివరామి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, స్వామి రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ సర్వోతం రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ నాగేంద్ర, వీరారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అయ్యన్న, వెంకటేశ్వర్ రెడ్డి, నాగేశ్వరావు, మాదిరెడ్డి, కడుమూరు సుధాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, నరసింహ గౌడ్, ఇడమకంటి మోరళీధర్ రెడ్డి, రమణారెడ్డి, సోఫిసాహెబ్, గుడిపాడు మహేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, గ్రామ మరియు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :