Friday, 31 July 2026 07:18:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కేకే ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభం

Date : 08 November 2025 08:30 PM Views : 272

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు మండల కేంద్రంలోని, గుంతకందాల గ్రామంలో శనివారం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ స్వామి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ను గ్రామ రైతులు, రైతు సాధికార సిబ్బంది, నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎస్ ఆర్ పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో రసాయన పురుగు మందులు వాడటం వల్ల నేల, ఆహారం, గాలి కాలుష్యంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని అలాగే పంటలకు అయ్యే పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయన్నారు. నేల ఒక జీవచ్ఛవంలా ఐపోయిందని అందుకోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలన్నారు. గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఉపయోగించుకొని తమకు కాషాయాలను, ఘన, ద్రవ జీవామృతాలను కొనుగోలు చేసుకోనీ వాడుకోవచ్చు అని అన్ని రకాల కషాయాలు లభిస్తాయి అని అలాగే ప్రతి రైతు కచ్చితంగా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానంతో వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. అనంతరం ఎంఎఫ్ఏ. నాగరాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంను అందరూ రైతులు ఉపయోగించుకోవాలని ఈబిఆర్ సీ కేంద్రం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తుందని అలాగే అన్ని రకాల కాషాయాలు, పిఏండిఎస్ కిట్లు, విత్తనాలు లభిస్తాయి అని రైతులు వినియోగించుకోవాలన్నారు. లాంగ్ మాస్టర్ ట్రైనర్ మహబూబ్ భాష ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు మరియు కాషాయాల వినియోగం మీద రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు విధానం, పిఏండిఎస్ పద్దతి గురించి వివరించటం జరిగింది. జీవామృతం తయారు చేసి దాని వినియోగం గురించి రైతులకు పూర్తిగా తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పి. నరేంద్ర గౌడ్, ఎన్ ఎఫ్ ఏ నాగరాజు, మాస్టర్ ట్రైనర్ మహబూబ్ బాషా, డిఎంఎంటి సుబ్బారాయుడు, యూనిట్ ఇంచార్జి లు నజీర్, చక్రవర్తి, నాగరాజు, గ్రామ ఐసిఆర్పి లు, గ్రామ రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: