Friday, 31 July 2026 02:55:41 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ హెచ్ఐవి/ ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి

Date : 13 February 2026 11:39 PM Views : 137

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడు బంగ్లా మండలంలోని, 80 బన్నూరు, మండ్లెం గ్రామాలలో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ శారద బాయి ఆదేశాల మేరకు దిశా సహకారంతో గ్రామస్థాయిలో సంచార వాహనం ద్వారా సుఖ వ్యాధులకు సంబంధించి హెచ్ఐవి పరీక్షలు చేయడం జరిగింది. కావున ప్రతి గ్రామంలో కూడా 20 ఏళ్ల పైబడిన వారు కచ్చితంగా పరీక్షలు చేసుకొనీ వారి స్థితిని తెలుసుకోగలరు కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది, వ్యాధులను త్వరగా గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. కావున వాళ్ళ యొక్క జీవిత కాలన్నీ పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది, కావున ప్రతి ఒక్కరు కూడా సుఖ వ్యాధులపైన అవగాహన కలిగి ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా డిఆర్పి నాగరాజు, సూపర్వైజర్ మీరామ్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ నాయక్, క్లస్టర్ లింక్ వర్కర్స్ టీ.షాజహాన్ బేగం, సరోజ, అవుట్ రీచ్ వర్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: