Thursday, 30 July 2026 07:20:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బానకచర్ల-వేంపెంట రోడ్డుపై పైపులైన్ గుంతను త్వరగా పూర్చండి:-డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు

Date : 07 July 2026 12:34 AM Views : 59

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రోడ్డుపై అడ్డంగా ఉన్న పైపులైన్ గుంతను తొందరగా పూడ్చాలని డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ నాగరాజు మాట్లాడుతూ బానకచర్ల -వేంపెంట గ్రామాల మధ్యలో నున్న రోడ్డుకు అడ్డంగా ఉన్న గుంతను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్నోసార్లు ఎంపీడీవో పంచాయతీరాజ్ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని ఒకరి డిపార్ట్మెంట్ పై మరొకరు చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఎంతోమంది ప్రజలకు కాళ్లు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయని ఒకరిద్దరూ ఆ గుంతను దాటే సమయంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బలు ఉన్నాయని ఇంత జరుగుతున్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని తొందరగా గుంతను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు, స్థానిక శాసనసభ్యులు గిత్త.జయ సూర్య లకు ఫిర్యాదు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్య పోగు ప్రసాదు, శివ గ్రామస్తులు రామన్న, సోమన్న ఇమ్మానియేలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :