Thursday, 30 July 2026 10:24:23 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పి ఆర్ టీ యూ ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఫిబ్రవరి-1న ఉచిత వైద్య శిబిరం

Date : 30 January 2026 10:54 PM Views : 114

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టీ యూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక థెరీసా జూనియర్ కాలేజీ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష తెలిపారు. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో వేరికో వీన్స్ మరియు ఇతర సంబంధ వ్యాధులకు హైదరాబాద్ నుండి ప్రముఖ డాక్టర్లు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేస్తారు అని అన్నారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన బ్రౌచర్ ను థెరీసా విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సాయి ప్రణీత్, పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, దామరేకుల రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, పాములపాడు మండల అధ్యక్షుడు ఎ.సాంబ శివుడు, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు సలీం, ఖాజా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :