Friday, 31 July 2026 03:58:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సింగపూర్ తెలుగు సమాజానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో శివప్రసాద్ కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించండి

అంతర్జాతీయ అవార్డు గ్రహీత టేకూరి నగేష్

Date : 03 February 2026 04:53 PM Views : 303

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్లలో టీం శివప్రసాద్ కు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నగేష్ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల తెలుగువారిని పేరుపేరునా కోరారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నా పేరు టేకూరి నగేష్, నేను మీ అందరిలో ఒకడిని, అందరికీ మిత్రుడిని, గత 20 సంవత్సరాలుగా సింగపూర్‌లో నివసిస్తూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ వచ్చానన్నారు. సింగపూర్ తెలుగు సమాజంలో, గత దశాబ్దానికి పైగా వివిధ పదవుల్లో పనిచేస్తూ, సేవే మార్గంగా సింగపూర్‌తో పాటు భారతదేశంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నా వంతు సహాయ, సహకారాన్ని అందించానన్నారు. నా జీతంలో నుంచి ప్రతి నెల 16%ను సమాజ సేవకే వినియోగిస్తూ ఉంటానన్నారు. నేను మా పల్లెటూరు మొదలుకొని దేశ, జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు రాజకీయాలకతీతంగా, కుల మతాలకతీతంగా, మతసామరస్యంతో, మానవత్వంతో చేసిన అనేక సమాజ సేవ కార్యక్రమాలను గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ ను, వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు ను కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు, మీ అమూల్యమైన ఓట్లతో టీం శివప్రసాద్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థులకు కూడా ఓటు వేసి గెలిపించాలని పేరుపేరునా అభ్యర్థిస్తున్నానని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ సింగపూర్ తెలుగు సమాజం సంఘానికి జరుగుతున్న ఎలక్షన్ లలో నేను బలపరుస్తున్న శివప్రసాద్ టీంకు మీ అమూల్యమైన ఓటు వేసి, ఇతరులతో ఓటు వేయించి మన తెలుగువారి యూనిటీకి పాటుపడాలని కోరారు. జై సింగపూర్ తెలుగు సమాజం - జై సింగపూర్ తెలుగు సమాజం అని నినాదాలు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :