ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : అనంతపురం జిల్లా ఆత్మకూరు తాలూకా పి.యాలేరు గ్రామంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బోధన్ గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ని కర్ణాటక కి చెందిన ముదళప్ప అనే వ్యక్తి నలుగురు రౌడీలను వేసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టి కార్ లో కిడ్నాప్ చెయ్యాలని చూసారు. అదే సమయంలో ప్రక్కన ఉన్న హార్వెస్టర్ డ్రైవర్స్, పెట్రోల్ పంప్ బాయ్స్ కలిసి 100 కాల్ కి డయల్ చేస్తుంటే చరవాణి ని లాక్కొని పగలకొడితే. మనోహర్ పనిచేసే యాజమని భావన వినోద్ కుమార్ కి విషయం తెలపగా 100 కి డయల్ చేసి పోలీస్ శాఖ వారు మనోహర్ అనే వ్యక్తి ని కాపాడటం జరిగింది. ఈ విషయం తెలుసుకుని యాజమని వెళ్లగా వాళ్ళు స్టేషన్ దగ్గరికి వస్తామని సెల్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లారు. ముదళప్ప అనే వ్యక్తి నుంచి నా భర్త కు ప్రాణ హాని ఉందని భార్య పిల్లలు వాపోయారు.
Admin
E Nivas News