Thursday, 30 July 2026 11:46:27 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జనవరి-4న కర్నూలులో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయండి

ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య

Date : 28 December 2025 09:05 PM Views : 241

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : జనవరి 4న కర్నూలు నగరంలోని , జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయాలని ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని రైతునగరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డెరులను ఎస్టీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. గత ఎన్నికల ముందు వడ్డెరులకు ఇచ్చిన హమీలను కూటమి ప్రభుత్వం నేరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు,పాములపాడు, వెలుగోడు,శిరివెళ్ల, గోస్పాడు మండలాల్లో సదస్సుకు వడ్డెరులు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చే బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్ కు పంపాలని కోరారు.వడ్డెరుల డిమాండ్ల సాధనకై నిర్వహించే సదస్సుకు వేలాదిగా వడ్డెరులు తరలిరావాలని సూచించారు. వడ్డెరుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని సూచించారు. వడ్డెరులకు మైనింగ్ పై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాయల్టీ నుంచి వడ్డెరులకు మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :