Friday, 31 July 2026 08:13:08 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఎల్.నాగరాజు (డివిఎంసి మెంబర్)

Date : 11 July 2026 08:36 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు మెస్ ఛార్జీలు 10 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తుందని పేద విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలలలో కనీస వసతులు లేక సమస్యల వలయంగా ఉండేదని అన్నారు. గత రెండేళ్లలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మార్చి విద్యార్థుల అభ్యున్నతికి సమూల మార్పులు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని అన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదివి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :