Thursday, 30 July 2026 11:55:50 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్

Date : 21 December 2025 06:02 PM Views : 272

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఎస్ నాగప్ప వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొని పిల్లలకు రెండు చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ తల్లి దండ్రులు తప్పకుండా, మరిచిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు దగ్గరుండి వేపించాలన్నారు. ఆ రెండు చుక్కలు వారి జీవితంలో అంగవైకల్యం నుండి కాపాడుతుందని, వారి భవిష్యత్తును నుండి కాపాడుతుందని ఎటువంటి అనారోగ్యంలకు గురి కాకుండా చూస్తుందని ఆయన అన్నారు. పిల్లలందరికీ అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు 100% పోలియో చుక్కలు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఉదయం 5:30 గంటలకు స్టాఫ్ సిబ్బంది పాల్గొని విజవంతం చేస్తున్న అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సులు, మేల్ నర్సింగ్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: