Thursday, 30 July 2026 04:53:26 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

దివ్యాంగులకు వరం -ఉచితంగా రెట్రోఫిట్టెడ్ స్కూటర్లు*

సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

Date : 07 July 2026 10:59 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : దివ్యాంగుల జీవనోపాధికి అండగా నిలుస్తూ వారి స్వయం సమృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం తోడ్పటును అందిస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వెలుగోడు మండలంలోని, వేల్పనూరు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఉచితంగా మంజూరైన రెట్రోఫిట్టెడ్ స్కూటర్లను ఆయన పంపిణీ చేశారు. దాదాపు రూ.1.30 లక్షల విలువైన ఒక్కో ప్రత్యేక స్కూటీ దివ్యాంగుల రోజువారీ ప్రయాణాలకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఈ సహాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :