Thursday, 30 July 2026 08:44:24 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ ముందు కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకున్నారు

Date : 29 January 2026 01:12 AM Views : 210

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రాష్ట్ర విద్యా & ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ ముందు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు సంబరాలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ బాబు కోర్టు వద్దనుండి ఈ కార్యక్రమం ప్రారంభించారని రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని అన్నారు. కర్నూలు జిల్లా టిడిపి లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపిఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఈ కార్యక్రమం నిర్వహించారు. కోర్టు న్యాయవాదులు అందరు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టౌన్ జాయింట్ సెక్రటరీ మద్దీష్, యనమల శ్రీనివాసులు, వి.శేషన్న, ధనా రెడ్డి, బాలాజీ, తేజ, అయ్య స్వామి, అనిత భాయి, బి.చంద్రుడు, కేశారం, ప్రసాదు, వాసు, కృష్ణ, రాజేష్, న్యాయవాదులు పాల్గొని యువగళం యాత్రకు మూడేళ్లు పూర్తి అయిన సందర్బంగా వేడుకలు చేసి, ఆనందం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :