Friday, 31 July 2026 11:34:35 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మిట్టకందాల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కు గురైన పిల్లలను పరామర్శించిన టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి

Date : 20 November 2025 10:07 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3 నందు గల పిల్లలకు పూడ్ పాయిజన్ అయినదని తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి లు వెంటనే అధికారులకు మరియు నియోజకవర్గ నాయకులకు సూచిస్తూ పిల్లల యోగక్షేమాలు వెంటనే తెలియచేయాలనీ అలాగే పరామర్శించవలసిందిగా కోరుతూ, దీనికి కారణాలు తెలుసుకోవలసిందిగా అధికారులకు ఆదేశించడమైనది. వాంతులు, మోషన్స్ కావడం వల్ల తల్లి తండ్రులు వెనువెంటనే ఆత్మకూరులోని, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నందు నలుగురు పిల్లలను మరియు వామిక పిల్లల హాస్పిటల్ నందు ముగ్గురు పిల్లలను, నందికొట్కూరులోని, అనసూయ హాస్పిటల్ నందు ఒకరిని, పిల్లలను కలిసి, వారి తల్లిదండ్రులను సీనియర్ నాయకులు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి లు, నాయకులతో కలిసి పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆత్మకూరు సిహెచ్సి సూపర్రెంటెండ్ డాక్టర్ -ఏ.రాయుడు, ఇతర హాస్పిటల్ ల డాక్టర్లతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లను పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, మిట్టకందాల మాజీ సర్పంచ్ & మండల నాయకుడు- జి.హరి ప్రసాద్ యాదవ్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల. నాగరాజు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ అమర్నాథ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు-రుద్రవరం కరీం బాష, ఎస్సీ కమిషన్ మెంబర్- సురేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: