Thursday, 30 July 2026 10:14:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రైతులను అభివృద్దే - కో ఆపరేటివ్ సొసైటీ సంఘాల ముఖ్య కర్తవ్యం:-ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుదీన్

Date : 31 December 2025 06:41 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నాబార్డ్ వారి సౌజన్యంతో ఎఫ్ ఐ ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాసత సదస్సు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, విఆర్ఎస్ పి చైర్మన్ పి.మల్లికార్జున రెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమకు అలవాటు చేసుకోవాలని, నాబార్డ్ ద్వారా సబ్సిడీ లోన్లను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ కొమ్మపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు సైబర్ నెరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా గాని, సొసైటీ బ్యాంకుల ద్వారా గాని లావాదేవీలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటం.రామిరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బి.ముర్తుజా, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి అలీ హుస్సేన్, రైతులు మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, రైతు సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: