ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, తన కార్యాలయంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని కి గోనెగండ్ల సీఐ-ఎన్.చంద్రబాబు, ఏఎస్ఐ- భాస్కర్, అడ్వకేట్ నవీన్, తదితరులు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, తీపి గుర్తులుగా స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంత అభిమానిస్తున్న పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
E Nivas News