ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయంకరంగా బెదిరిస్తూ, నిన్ను చంపుతాం- నా కొడుకుల్లారా, లంజా కొడుకుని రమ్మని అని తిడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబుపైన చర్యలు తీసుకోవాలని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, నాయకులతో కలిసి రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం అందరు కలిసి నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు.జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగు యువత నాయకులు వై.ప్రభాకర్ యాదవ్, నాగరాజు, మహేష్ గౌడ్, మాదన్న, రామాంజనేయులు, పార్వతమ్మ, చైర్మన్ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు, డైరెక్టర్లు, క్లస్టర్లు బూత్ ఇన్చార్జులు, మొదలగువారు పాల్గొని ,ఫిర్యాదు చేయడం జరిగినది చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది
Admin
E Nivas News