Friday, 17 April 2026 05:09:57 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 02 February 2026 01:56 AM Views : 91

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయంకరంగా బెదిరిస్తూ, నిన్ను చంపుతాం- నా కొడుకుల్లారా, లంజా కొడుకుని రమ్మని అని తిడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబుపైన చర్యలు తీసుకోవాలని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, నాయకులతో కలిసి రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం అందరు కలిసి నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు.జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగు యువత నాయకులు వై.ప్రభాకర్ యాదవ్, నాగరాజు, మహేష్ గౌడ్, మాదన్న, రామాంజనేయులు, పార్వతమ్మ, చైర్మన్ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు, డైరెక్టర్లు, క్లస్టర్లు బూత్ ఇన్చార్జులు, మొదలగువారు పాల్గొని ,ఫిర్యాదు చేయడం జరిగినది చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :