Thursday, 30 July 2026 11:42:47 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

డీఎస్సీ-2003 వారికి పాత పెన్షన్ వర్తింపు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం - పిఆర్టియు

Date : 24 June 2026 12:37 AM Views : 72

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మెమో-57 ప్రకారం, వివిధ కారణాల వలన సాంకేతికంగా సిపిఎస్ అమలు తర్వాత ఉద్యోగ నియామకం పొందిన వారికి, వారికి అర్హత వున్న, పాత పెన్షన్ వర్తింపు చేస్తూ నేడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి లు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల, ఆయనకు డీఎస్సీ-2003, మరియు ఇతర ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన డీఎస్సీ-2003 ద్వారా నియమితమైన దాదాపు 7000 మంది ఉపాధ్యాయులు సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి రావడం వలన, సామాజిక, ఆర్థిక భరోసా కలుగనుందని పేర్కొన్నారు. ఇది పిఆర్టియు ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె.శ్రీనివాసులు నాయుడు, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం నిరంతర కృషి సల్పడం వలన సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇదే సానుకూల ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని, ఇతర బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :