Friday, 31 July 2026 06:19:21 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్ పై క్షేత్రం స్థాయిలో పరిశీలన

Date : 21 November 2025 08:05 PM Views : 304

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సత్నాల మండలంలోని జామిని గ్రామంలో డి ప్రహాలద్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీకె సూపర్ బోల్ ఫ్లస్ పై శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 397 మంది రైతులు హాజరయ్యారు. అనంతరం కంపెనీ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ రైతులతో మాట్లాడుతూగంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్ విత్తనం చెట్టు ఏపుగా పెరిగిన పక్కన కోమ్మలు కల్గిగి వుండి పెద్ద,పెద్ద కాయలతో అధిక సంఖ్యలో కాపు వచ్చిందన్నారు. ఒక కాయలో ఐదు పచ్చలతో వుండి 8 నుండి 9 గింజలు కల్గి వుండటం వల్ల అధిక బరువు రావటం జరిగిందని తెలిపారు.ఈ రకం రైతుల పత్తి తియడం సులువుగా ఉంటుందన్నారు. రైతులు మాట్లాడుతూగత మూడు సంవత్సరాలుగా గంగా కావేరి సీడ్స్ వెయటం జరుగుతుందని రైతులు తెలిపారు. ఈ సంవత్సరం 45 ఎకరాలలో 105 ప్యాకెట్లు జీ కే సూపర్ బోల్ ఫ్లస్ అనే విత్తనం పెట్టామన్నారు. గత సంవత్సరం నుండి నాకు మంచి దిగుబడి వచ్చిందని అందుకే ఈ రకం సీడ్ పెట్టానని ఎలాంటి వాతావరణ నైనా తట్టు కోనె శక్తి కల్గి వుండి మంచి దిగుబడి వస్తుందన్నారు .ఈ కార్యక్రమం ఎ ఎస్ ఎమ్ గాలి రవింధర్, సెల్స్ ఎగ్విటివ్ ఎమ్ స్వామి, ఎస్ వేణుగోపాల్, ఎమ్ డి ఓ స్రావన్, సురేష్, విజయ్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :