Friday, 17 April 2026 05:03:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం...

సర్పంచ్ వార్డ్ సభ్యులకు కు సన్మానం

Date : 07 January 2026 09:30 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాజన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అక్కపల్లిగూడెంలో 11 గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు పాఠశాల పోషకుల నుండి గెలుపొందిన ముగ్గురి వార్డ్ సభ్యుల కు వారి వార్డుల నుండి పాఠశాలకి విద్యార్థులను పంపుతున్న వార్డ్ సభ్యులకు బుధవారం సన్మానం చేశారు. పాఠశాలలో జరుగు వివిధ కార్యక్రమాల చిత్రమాలికను సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబ సభ్యులతో కూడిన చిత్రాలను ముద్రించిన క్యాలెండర్ వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామని సర్పంచులు వార్డు సభ్యులు హామీ ఇచ్చారు . రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పనలో తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలో పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి, నందు నాయక్, కిష్టాపూర్ సర్పంచ్ వాసలా నరేష్, బాదం పెళ్లి సర్పంచ్ సామల విజయలక్ష్మి, లక్ష్మీరాజం దేవునిగూడెం సర్పంచ్ రామ్ టైంకి రాజేష్, లో తొర్రే సర్పంచ్ అజ్మీర శంకర్ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమాదేవి మరియు ప్రధానోపాధ్యాయులు జాజా ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, అంకం కరుణ, పనస మౌనిక, సుదీప, శిరీష, తేజ, శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :