Friday, 31 July 2026 07:13:27 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం...

సర్పంచ్ వార్డ్ సభ్యులకు కు సన్మానం

Date : 07 January 2026 09:30 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాజన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అక్కపల్లిగూడెంలో 11 గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు పాఠశాల పోషకుల నుండి గెలుపొందిన ముగ్గురి వార్డ్ సభ్యుల కు వారి వార్డుల నుండి పాఠశాలకి విద్యార్థులను పంపుతున్న వార్డ్ సభ్యులకు బుధవారం సన్మానం చేశారు. పాఠశాలలో జరుగు వివిధ కార్యక్రమాల చిత్రమాలికను సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబ సభ్యులతో కూడిన చిత్రాలను ముద్రించిన క్యాలెండర్ వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామని సర్పంచులు వార్డు సభ్యులు హామీ ఇచ్చారు . రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పనలో తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలో పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి, నందు నాయక్, కిష్టాపూర్ సర్పంచ్ వాసలా నరేష్, బాదం పెళ్లి సర్పంచ్ సామల విజయలక్ష్మి, లక్ష్మీరాజం దేవునిగూడెం సర్పంచ్ రామ్ టైంకి రాజేష్, లో తొర్రే సర్పంచ్ అజ్మీర శంకర్ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమాదేవి మరియు ప్రధానోపాధ్యాయులు జాజా ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, అంకం కరుణ, పనస మౌనిక, సుదీప, శిరీష, తేజ, శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :