Friday, 17 April 2026 03:49:23 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం..

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య

Date : 13 April 2026 09:34 PM Views : 32

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నివాళులు అర్పించి స్మరించుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవనే తన ప్రాణంగా భావించి, న్యాయం నిష్పక్షపాతానికి ప్రతీకగా నిలిచిన మాజీ శాసన సభాపతి ఈప్రాంత అజాత శత్రువుగా ఉన్నారని, ఈ ప్రాంతంలోని రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో కట్టించారాని, ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ప్రజా ప్రతినిధులకి మార్గదర్శకo ఆయన ఆశయాలు సమాజానికి దీపస్తంభాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిన్నల బ్రహ్మా రెడ్డి, కమిటీ సభ్యులు పిల్ల మరి రమేష్, శ్రీనివాస్, జిల్లాఅధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, కుంభం రమేష్ రెడ్డి, ఉడుముల విజయ, సర్పంచ్ కిషన్ నాయక్, డబ్బేటా దేవేందర్, ఉప్పుల రజిత, సోదారి దేవయ్య సర్పంచ్, కుమార్ యాదవ్, ప్రభు సుందిళ్ల, కొండగుర్ల రామ నారాయణ, బీరెల్లి మహే ష్,బేడిక లక్ష్మి,గాలి సమ్మ య్య,రైతులు మార్కెట్ క మిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :