Friday, 31 July 2026 05:33:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్...

ఆసిఫాబాద్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్

Date : 31 March 2026 10:23 PM Views : 207

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం జిల్లా ఇన్చార్జ్ అజ్మీర శాం నాయక్ ఆయన క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని తెలిపారు. నిరుపేదలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా ముందుంటుందన్నారు. అనారోగ్య కారణాలతో వైద్యం చేసిన బాధితులకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం నియోజకవర్గంలోని ముగ్గురు లబ్ధిదారులకు సహాయ చెక్కులు ఇచ్చారు. కెరమెరి మండలం, రింగన్ ఘాట్ గ్రామం కు చెందిన లేనుగురే సజాన్ రూ"48,000, ఆసిఫాబాద్ మండలం, రహపల్లికి చెందినపెద్దపల్లి కళ్యాణి రూ"20,000రెబ్బెన మండలం, నారాయణ పూర్ గ్రామం – దుర్గం మొండి రూ"15,000 చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, వైస్ చైర్మన్ గాజుల రవీందర్, డైరెక్టర్ విశ్వనాథ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుర్సింగ శోభన్, సీనియర్ నాయకులు ఎం.డి. నిజాం, నారాయణ పూర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :