Thursday, 30 July 2026 10:30:09 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రెస్ జిల్లా నాయకులు కోట వెంకట్ రెడ్డి

Date : 08 January 2026 05:49 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోట వెంకటరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.‌. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని పదిమందికి ఉపయోగపడే చదువుని చదువుకోవాలని పది మందికి ఆదర్శంగా నిలవాలి, మీరు మీకు కావాల్సినటువంటి చదువు మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాలు ఇతర సామాగ్రి ఏదైనా కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి, చదువుకు కావలసిన సామాగ్రి అందచేస్తానని మన గ్రామం తరపు నుండి మీరు మన గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని, ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ లగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నానని కోట వెంకటరెడ్డి అన్నారు, అనంతరం వెంకట్ రెడ్డి మనుమడు, అద్విత్ రెడ్డి s/o సందీప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బురహాన్ పురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల పిల్లలకు స్కూల్ బాగ్స్, పుస్తకాలను పంపిణి చేయండి జరిగింది, ఈ కార్యక్రమంలో కోట గోపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి -శ్రేయ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ గడ్డం జోగిరెడ్డి, జాగటి.వెంకటయ్య, సూత్రపు పద్మ-వెంకన్న, గడ్డం.మోహన్ రెడ్డి, వీరారెడ్డి, కోట మధుసూదన్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, నలబోలు సత్తిరెడ్డి, యుఎస్ఎఫ్ఐ వీరబాబు గుగ్గిళ్ల. పుల్లయ్య, జంపెల్లి కొమురయ్య(జూనియర్ రెవంత్), పోలేపంగు. వెంకన్న, నాగు, బోడియా, తిరుపయ్య, సూత్రపు.కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :