Friday, 31 July 2026 01:20:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రేకుల షెడ్ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు

Date : 10 February 2026 08:36 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతకాని క్రాస్ గణేష్ నగర్ కాలనీలో తను నిర్మించుకున్న రేకుల షెడ్డును ఈనెల 4 న రాత్రి 11గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో లోవంగల సుదర్శన్, మహాదేవపూర్ గ్రామానికి చెందిన ఓదెల సదయ్య, మరికొందరు కలిసి జెసిబి తో రేకుల షెడ్డును కూల్చి వేసినట్లు పోట్ల పోచమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాటారం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన తో జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. పోతుల వాయి. శివారులోని సర్వే నెంబర్ 254/2 లో 22 గుంటల ప్రభుత్వ భూమి 2006 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి గడు పుతున్నమని, భూమిలో నుండి వెల్లిపోవాలని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారి నుండి నాకు కుటుంబానికి ప్రాణభయం ఉందని, ప్రభుత్వ భూమి నా పేరు పైనే ఉన్నదని ఆమె పేర్కొన్నారు. మమ్ములను భయ భ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నా కుటుంబానికి నాకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :