Friday, 31 July 2026 06:21:46 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం..

సిఐ. రమణమూర్తి

Date : 24 January 2026 08:22 PM Views : 285

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమేనని సిఐ రమణమూర్తి తెలిపారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై 2 రామయ్య తో పాటు ఏఎస్ఐ సుధాకర్ లను లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఎస్సై గోపతి సురేష్ సిబ్బందితో కలిసి శనివారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని కానీ మనం చేసే పనితో విధులు నిర్వహించినచోట గుర్తింపు లభిస్తుందన్నారు. ఇంతకాలం సుమారు రెండు సంవత్సరాలకు పైగా ఎస్సై2 గా విధులు నిర్వహించిన రామయ్య అదేవిధంగా ఏఎస్ఐ గా 10 నెలల పాటు విధులు చేపట్టిన సుధాకర్ చేసిన సేవలు మరువలేని అన్నారు. విధుల్లో భాగంగా ఏ పని చెప్పినా కాదు అనకుండా క్రమశిక్షణతో అంకితభావంతో సిబ్బందితో మమేకమై వాళ్ళకు అప్పగించిన విధులను చేపట్టారని అందరూ వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఇద్దరు ఉద్యోగులను శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎస్సై తహసియుద్దీన్, జన్నారం ఎస్సై అనూష, ఏఎస్ఐ అన్వర్, హెడ్ కానిస్టేబుల్ కొట్టే తిరుపతి, మురళి, లింగారెడ్డి, రాజేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :