Thursday, 30 July 2026 06:53:55 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

డిసెంబర్ 9 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లొ భారీ బహిరంగ సభ

ఆదివాసి పోరు గర్జన సభఅనుమతీ ఇవ్వాలని ఎస్పీకి వినతి...

Date : 25 November 2025 11:56 PM Views : 296

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆదివాసి పోరిగర్జన సభకు అనుమతి నివారణ కోరుతూ ఆదివాసీ నాయకులు మంగళవారం ఎస్పీని కలిశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పి గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ నిఖిత పంత్ నూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా మంగళవారంకలసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఆదివాసి ప్రజల కేసులు విషయంలో పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆదివాసి చట్టాలకు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించలని కోరారు.అనంతరం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ అధ్వర్యంలో వచ్చేనేల డిసెంబర్ 9 న జిల్లా కేంద్రములో ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు రాష్ట్రం అంతటా ఆదివాసి నాయకులు ప్రజలు పాల్గొననున్నారు. ఈ సభకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చట్టబద్ధత లెని లంబడాలను తొలగించుట కొరకు ప్రధాన ఎజెండా పై ఆదివాసుల అస్తిత్వం కోసం హక్కుల కోసం పలు డిమాండ్ లపై ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, జిల్లా కోశాధికారి ఎర్గటి సుధాకర్, వాంకిడి మండల అధ్యక్షులు మడవి భీంరావు, ప్రధాన కార్యదర్శి పంధ్రం సురేష్, ప్రచార కార్యదర్శి ధూర్వ భాను ప్రకాష్, నాయకులు సీడాం భీంరావ్, కోడప జగన్, మడవి యాదోరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: