Saturday, 25 April 2026 10:53:53 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

నూతన పెన్షన్ విధానాన్ని ర ద్దు చేసిపాత పెన్షన్స్ స్కీం ను అమలు చేయాలని

ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన

Date : 17 April 2026 09:43 PM Views : 71

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ టి.జి.ఈ.జేఏసీఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రకార్యవర్గం విస్తృత స్థాయిసమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దశల వారి ఆందోళనలో భా గంగా శుక్రవారం కాటారం త హసిల్దార్ కు నాలుగు ప్రధా న డిమాండ్ల సాధనకై నల్ల బాడ్జీలు ధరించి తమన నిర సనను తెలియజేస్తూ,వినతి పత్రం అందించారు,మా యొక్క డిమాండ్లు1.జూన్ రెండులోగాPRCప్రకటించాలని,2.అన్ని పెండింగ్ బిల్లును వెంటనే క్లియర్ చేయాలని, 3.హెల్త్ కార్డులనువెంటనే ఇష్యూచేయాలని,4.నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీం ను(ఓపిఎస్)అమలు చేయా లని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగిందని ఉపా ధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో టి.ఆర్.టి.ఎఫ్.రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు ముఖ్లో తు పరంసింగారు,బెజగం స తీష్ కుమార్.హట్కర్ రమే ష్ నాయక్.పీర్ల మోహన్ రా వు.రేపాల వేణుగోపాల్.మె డవేని పరమేశ్వర్.యుపి ఎ స్.సంఘ బాధ్యులు సోమ సురేష్.పాండ్యరాజు.స్వరూప,సంఘబాధ్యులులక్ష్మి.గండు రాజబాబు.కడర్ల కృష్ణ ప్ర సాద్.యుగేందర్ సురేష్ వి విధ సంఘాల బాధ్యులు రె వెన్యూశాఖ ఉద్యోగులు పా ల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :