ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ టి.జి.ఈ.జేఏసీఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రకార్యవర్గం విస్తృత స్థాయిసమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దశల వారి ఆందోళనలో భా గంగా శుక్రవారం కాటారం త హసిల్దార్ కు నాలుగు ప్రధా న డిమాండ్ల సాధనకై నల్ల బాడ్జీలు ధరించి తమన నిర సనను తెలియజేస్తూ,వినతి పత్రం అందించారు,మా యొక్క డిమాండ్లు1.జూన్ రెండులోగాPRCప్రకటించాలని,2.అన్ని పెండింగ్ బిల్లును వెంటనే క్లియర్ చేయాలని, 3.హెల్త్ కార్డులనువెంటనే ఇష్యూచేయాలని,4.నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీం ను(ఓపిఎస్)అమలు చేయా లని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగిందని ఉపా ధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో టి.ఆర్.టి.ఎఫ్.రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు ముఖ్లో తు పరంసింగారు,బెజగం స తీష్ కుమార్.హట్కర్ రమే ష్ నాయక్.పీర్ల మోహన్ రా వు.రేపాల వేణుగోపాల్.మె డవేని పరమేశ్వర్.యుపి ఎ స్.సంఘ బాధ్యులు సోమ సురేష్.పాండ్యరాజు.స్వరూప,సంఘబాధ్యులులక్ష్మి.గండు రాజబాబు.కడర్ల కృష్ణ ప్ర సాద్.యుగేందర్ సురేష్ వి విధ సంఘాల బాధ్యులు రె వెన్యూశాఖ ఉద్యోగులు పా ల్గొన్నారు.
Admin
E Nivas News