Friday, 31 July 2026 04:58:40 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తల్లిదండ్రుల మరణంతో అనాధలైన చిన్నారులు...

Date : 23 March 2026 09:59 PM Views : 144

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరి కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇద్దరూ చిన్నారులను చూస్తా ఉంటే కంటతడి పెట్టని వారు లేరు. చిన్నారులు వచ్చిరాని మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రోదించని వారు లేరు. పసిప్రాయంలో ఆప్యాయంగా ఉగ్గు పాలు పట్టావు.పేరు పెట్టి పిలుస్తూ సంబరపడ్డావు.చిన్న దెబ్బతగిలినా అల్లాడిపోయావు.. తలదువ్వి, పౌడరు వేసి బంగారాలంటూ మురిసిపోయావు. మొదటి రోజు పాఠశాలలో దింపి వెళుతూ కంట్లో నీరు తెచ్చుకున్న నువ్వేనా..! మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లింది. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లాలనిపించింది అమ్మా..? మేము పుట్టామని సంబరపడ్డావు. మిఠాయిలు పంపిణీ చేసి స్నేహితులకు పార్టీలు ఇచ్చావు.. గుండెలపై ఎత్తుకొని ఆడించావు. వేలు పట్టి నడక నేర్పించావు. అవసరాలు తెలుసుకొని అన్నీ కొనిపెట్టావు. తుంటరి పని చేస్తే దండించి నీలో నువ్వే బాధపడ్డావు..పాఠశాల నుంచి వచ్చి రాసుకుంటుంటే గొప్పవాళ్లవుతామని మనసులో ఆనందపడ్డావు. అల్లారు ముద్దుగా పెంచుకొన్న మమ్మల్ని ఇలా అనాథలను చేసి వెళ్లావేంటి నాన్నా..? పుట్టిన రోజులు ఘనంగా చేశారు.. సంప్రదాయ దుస్తుల్లో చూసి మురిసిపోయారు. కడుపు నొప్పితో అమ్మ.. అమ్మ లేదని మీరు ఆత్మహత్యచేసుకొన్నారు. మమ్మల్ని ఎవరు పెంచి, పెద్ద చేస్తారనుకున్నారు.. పదేళ్లు, ఆరేళ్ల వయసున్న మా గురించి మీకు ఆలోచన రాలేదా మేము రేపటి నుంచి ఎవరిని పిలవాలి అమ్మా..! నాన్నా..! అని..? ఆత్మహత్య చేసుకొనే ముందు అమ్మానాన్నలు.. ఒక్క క్షణం మాలాంటి పిల్లల గురించి ఆలోచించరూ.. అశ్వత్థామ, అభిమన్యు (ఎస్సై చంద్రశేఖర్, దివ్య దంపతుల కుమారులు) పరిస్థితి ఆ గంగ గోచరంగా మారడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :