Friday, 31 July 2026 07:24:38 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2026 11:57 PM Views : 188

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షులు జోడు శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై నిత్యం ఎక్కడికక్కడ పాలకులను నిలదీయాలని గుర్తుచేశారు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాల ప్రవేశపెట్టాలని. ప్రభుత్వం మెడలు వంచుతూ ప్రశ్నిస్తూ, ప్రజల దిన దిన అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. మంథని నియోజక వర్గ అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టిన మధుకర్. ప్రజాసేవలే తన దేహంగా పనిచేశారని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమలో ఇన్వడింపచేసుకొని ఓటు హక్కుయొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, పౌరులందరూ విధిగా ఓటు హక్కును వినియో గించుకుంటూ ప్రజా అవసరాలను తీర్చేనాయ కులను ఎన్ను కోవాలని హితవు పలికారు. మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ స్థూపం వద్దకు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజ లతో కలిసి వెళ్లి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి, యూత్ అధ్యక్షులు రామిల్ల.కిరణ్, సర్పంచ్ పంతకాని.సడవలి, కొండ గొర్ల వెంక టస్వామి, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కుశ్రా వణ్, మైనార్టీ సెల్ అధ్య క్షులు షేక్ మున్వర్, తోట జనార్ధన్, ఉప సర్పంచ్ బానయ్య, ములకలపల్లి. శ్రీలక్ష్మి, మానేమ్.రాజబా బు, కొండపర్తి జ్యోతి రవి, సీనియర్ నాయకులు తిరు పతిరెడ్డి, చిట్యాల సమ్మయ్య, ఊరకొండ లింగ య్య, కాటారపూ రాజమౌళి, రత్న రమేష్ రెడ్డి, వంగల రాజేంద్రాచారి, ఆత్కూరి.బాలరాజు, బుర్రి.లక్ష్మణ్, చకినాల ప్రశాంత్, కామెడీ ప్రమోద్, జాడి శ్రీశైలం, పసుల శంకర్, అంజన్న, శ్రీరాము ల రజిని, రాజనా రాయణ, తోటరాజు, తోట వెంకట స్వామి, మలిమల రాజ బాబు, జిల్లెల శంకర్, అజ్మీ రాదేవా, దుర్గారావు, చిన్ని బాబు, బొడ్డు మధుకర్, బికొండ తిరుపతి, సతీష్, అంజి, తుకారం, తదితరు లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: