Friday, 31 July 2026 10:36:27 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఈపీఎఫ్,ఈఎస్ఐ చెల్లించని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి...

వర్కర్ల ఖాతాలో ఈపీఎఫ్,ఈఎస్ఐ డబ్బులను జమ చేయాలని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు

Date : 23 March 2026 09:50 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టలల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వర్కర్లకు 2022-23-24 విద్యా సంవత్సరం నందు మధ్యలో కొన్ని నెలలు గా ఏజెన్సీ నిర్వాహకులు వర్కర్లకు ప్రతినెలా చెల్లించే ఈపిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను చెల్లించలేదని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ 27-09-2025 న జిల్లా బీసీ వెల్ఫేర్,జిల్లా ఉపాధి కల్పన, లేబర్ అధికారులకు ఫిర్యాదు చేయడంజరిగింది.నేటికీ 5 నెలలు గడిచిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఎలాంటి చర్యల చేపట్టలేదన్నారు. జిల్లా అవుట్సోర్సింగ్ ఏంపనల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :