Thursday, 30 July 2026 07:23:16 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బహుజన బంధువులారా ఏకం కండి...! ఏనుగు ప్రభుత్వాన్ని స్థాపిద్దాం..

పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిలు కాదాసి రవీందర్, వరికిల్ల మల్లేష్

Date : 11 May 2026 08:42 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బహుజన బంధువులారా ఐక్యం కండి రానున్నది ఏనుగు ప్రభుత్వమేనని పెద్దపల్లి ఇన్చార్జులు కాదాసీ రవీందర్, మల్లేష్ లు తెలిపారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణం నందు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షత న సోమవారంజిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జిలు కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ లు హాజరై మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పార్టీని గ్రామ గ్రామాన నిర్మాణం చేయాలని ఈనెల 13వ తారీకు వరంగల్ జోన్ -2 సమీక్షా సమావేశం ఉందన్నారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా కమిటీ మరియు మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల కమిటీల నాయకులు హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. బహుజన బంధువులారా ఏకంకండి, రానున్నది ఏనుగు ప్రభుత్వమన్నారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గం లోని బండారి రాజ్ కుమార్ నీ పెద్దపెల్లి పార్లమెంట్ ఇంచార్జి ల సమక్షంలో పార్టీ కండువా కప్పి జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ బండారి రాజ్ కుమార్, పులాల రమేష్ ల ను మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి లుగా నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :