ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో మరో అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నారు.ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని నుంచి బిల్లు మంజూరు కోసం ఇరవై వేల లంచం తీసుకుంటుండగా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ పోలీసులు తెలిపారు.
Admin
E Nivas News