Friday, 31 July 2026 07:24:05 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పారిశుద్ధ్య నిర్వహణ వేగ వంతం పెంచుతున్నాం

సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

Date : 16 January 2026 08:36 PM Views : 387

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీ లో పారిశుధ్యం పనులు వేగవంతం చేపట్టిన స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాడలో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. సిబ్బంది ప్రతి రోజూ పనుల నిమగ్నంలో ఉండాలని, మురికి కాల్వలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ఆదేశాలుండగా ఎక్కడ బడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ ఉండ కుండా చూసు కోవాలని పంచాయతీ కార్యదర్శికి తెలిపారు. సిబ్బందితో ప్రతి వాడకి పంచాయతీ కార్యదర్శి వెళ్లి పనులు నిర్వహించాలని సర్పంచ్ ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణలో జిల్లాలోనె ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్రల రాజయ్యతో పాటు గ్రామ ప్రజలు మంతెన రాజ య్య.ఎలా చిన్న య్య, మంతెన వెంకట్, మంతెన అన్వేష్, మురుకుట్ల నవీ న్, మంతెన రమేషు, పందుల చంద్రయ్య, ఎలా రాములు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :