Saturday, 25 April 2026 10:56:37 PM
# ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్)జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్

Date : 18 April 2026 09:49 PM Views : 114

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : వంట గ్యాస్ కోసం నాన్న ఇబ్బందులు పడుతు న్న సామాన్య ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వచ్చిం దని,తెలంగాణ ప్రజా ఫ్రంట్ టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్,అన్నారు.కాటా రం మండల కేంద్రంలో ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ బుక్ చేసుకునే విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే గ్యాస్ డెలి వరీ చేయాలనిసామాన్య ప్రజలు గ్యాస్ బుక్ చేసు కుంటే గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ కావడానికి 20.రో జులు పడుతుందని.సామా న్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.బుక్ చేసు కునే విధానం తెలవక కొంత మంది చాలా ఇబ్బంది పడు తున్నారు పాత పద్ధతిలోనే గ్రామాలలో గ్యాస్ ఇంటింటి కి డెలివరీ చేయాలని,డి మాండ్ చేశారు,ఇండియన్ గ్యాస్.హెచ్ పి.భారత్ గ్యా స్.యజమాన్యం ఇస్తానుసా రంగా గ్యాస్ గోదాముల దగ్గ ర బ్లాకులో జోరుగా అమ్మకా లుజరుగుతున్నాయి కమ ర్షియల్ గ్యాస్1850,ఉంటే 3000,రూపాయలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. వంటగ్యాస్1000,రూపా యలు ఉంటే 2000,రూపా యలకు బ్లాక్ లో అమ్ముకుం టున్నారు.జిల్లా ఉన్నతాధి కారులు గ్యాస్ గోదాముల ను తనిఖీ చేసిన దాఖలు కానరావడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా దందా నడుస్తున్న పట్టించుకునే నా ధుడు లేడు ఒక పక్కకేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరిపడ గ్యాస్ నిలువలు ఉన్నాయని చెప్తుంది ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు వెనక టి కాలం మళ్ళీ వస్తుంది.క ట్టెల కొనాలన్న ఫారెస్ట్ వాళ్ల తోటి ఇబ్బందులు పాలు అ వుతున్నామని హోటల్ య జమాన్యం బజ్జీల బండి వా ళ్లు చాయ్ హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతు న్నారు.కమర్షియల్ గ్యాస్ ను బ్లాక్ లో 3000 పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకపక్క వ్యాపారం జరగక చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతూగ్యాస్ఎప్పటిలాగానే సరఫరా చేయాలని కొంత మంది గ్యాస్ బుక్ చేసు కుం టే యజమాన్యం డెలివరీ కా కముందు ఓటీపీ తీసుకుం టున్నారు.వేరే వాళ్లకు బ్లాకు లో అమ్ముకొని వారిని ఇ బ్బందుల గురిచేస్తున్నారు. తక్షణమే HP.భూపాలపల్లి. మహాదేవపూర్.ఇండియన్ కాటారం.భారత్ భూపాల పల్లి గ్యాస్ యజమాన్యపై చర్యలు తీసుకొని గోదాము లను తనిఖీ చేసి ప్రజలకు వ్యాపారులకు పాత పద్ధతి లోనే గ్యాస్ డెలివరీ చేయాలని జిల్లా ఉన్నతాధి కారి కలెక్టర్ ను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయుచున్నారు. స్పందించకపోతే జిల్లా వ్యా ప్తంగాఆందోళనకార్యక్రమాలు చేస్తామని కిరణ్ హెచ్చ రించారు.ఈకార్యక్రమంలో యువైఎఫ్ఐ అధ్యక్షుడు అక్కల బాపు.నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు సుంకరి మల్లయ్య.మ హిళా నాయకురాలు కాలినే ని రాజమణి.తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :