ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఇటీవలే భూపాల పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియామక మైన సందర్బంగా పంతకాని సమ్మ య్యను షటీల్ క్రీడాకారులు స న్మానంచేసి శుభాకాంక్షలు తెలి పారు.ఈసందర్బంగా షటీల్ క్రీడాకారుడు కాటారంమాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ తో పాటు క్రీడాకారుల టీం సన్మా నించారు.ఈసందర్భంగా నాయి ని శ్రీనివాస్.మాట్లాడుతూ అధి కార పార్టీగా ఎన్నికైన సమ్మయ్య జిల్లాకే వన్నే తేవడంతో పాటు అధిష్టానం అప్పజెప్పిన ఈ పద విని సమర్థవంతంగా నిర్వహి స్తూ భవిష్యత్తులో మరిన్ని పద వులు అధిరో హించాలనిఆకాం క్షించారు.ఈనియమకానికి మం త్రి శ్రీధర్ బాబుకు.కృతజ్ఞత తెలు పుతూ నూతనంగా ఎన్ని కైన స మ్మయ్యకు క్రీడా టీం శుభాకాం క్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో షటి ల్ క్రీడాకారులు ఉదరి లక్ష్మ ణ్,గడ్డం కొమురయ్యయాదవ్, ఆత్మకూరి కుమార్ యాదవ్,హా ట్కార్ రమేష్ నాయక్,పున్నం రమేష్,బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News