Thursday, 30 July 2026 06:07:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆదివాసి మహిళ ఎమ్మెల్యేకోవ లక్ష్మిపై అక్రమ కేసు పెట్టడంపై తీవ్రంగా ఖండిస్తున్నాం...

Date : 25 February 2026 10:41 PM Views : 293

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుంరం భీం ఆసిపాబాద్ జిల్లా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి సంఘటనలో ఏ 12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా సర్మీడి దుర్గు పటేల్ మాట్లాడుతూ రక్షణ కల్పించవలసిన పోలీసులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సంఘటన స్థలంలోకి సానుభూతి తెల్పడాన్నికి వెళితే మహిళా పోలీసులను అడ్డంపెట్టి రాజ్యాంగ బద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అని కూడ చూడకుండ ఎప్పుడు లేని విధంగా మహిళా పోలీసులను అడ్డం పెట్టి ఎమ్మెల్యే ని నెట్టు కుంటూ తీసుకు వెళ్లడం ఎంతవరకు న్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే పై కేసు బనాయించడాన్నీ, ఆదివాసీ సంఘాలతో పాటు జిల్లా సర్మీడి మండల బీ ఆర్ఎస్ నాయకులందరు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుట్రపూరిత చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలఇళ్లు ముట్టడిస్తామని, తుడుం దెబ్బ ఆదివాసి సంఘాలు ఆదివాసీ సమాజం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమాలు చేపట్టాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే కోవ లక్ష్మి పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ మండలం బీ ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :