Friday, 31 July 2026 07:28:14 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ)

Date : 29 March 2026 12:42 AM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) రాష్ట్ర అధ్యక్షుడు డా . కడారు సురేందర్ రెడ్డి సూచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్, తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ అసోసియేషన్ డైరీ లను శనివారం ఆవిష్కరించారు. లక్షెట్టిపేటలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మరియు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డా. తన్నీరు సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) సభ్యులు తిరుపతి, ప్రేమలత, నాగేశ్వర్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా, మంచిర్యాలలో సంఘం బాధ్యులు డా.గోపాల కృష్ణ చేతుల మీదుగా రెండు సంఘాల డైరీ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, అధ్యక్షుడు సురేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను అలాగే కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) నిశితంగా కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల సంఘాల జెఏసి అధ్యక్షుడు డా. కడారు సురేందర్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రయోజనాలు పొందడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. కళాశాలల ప్రగతి తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.విద్యార్థులు అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వ కళాశాలలకు చెందిన విషయాలను సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధ్యాపకుల సర్వీసు సమస్యల కోసం పోరాడుతున్న టి జి సి జి టి ఏ రాష్ట్ర కార్యవర్గానికి ఈ సందర్భంగా లక్షెట్టిపేట, మంచిర్యాల కళాశాలల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :