Friday, 31 July 2026 07:18:28 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

Date : 15 June 2026 09:52 PM Views : 86

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటమే తన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆమెకు కరీంనగర్ చౌరస్తా నుండిఉత్కూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద ప్రజల బతుకులలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పేద ప్రజలు ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్నారని వారందరికీ న్యాయం జరగాలంటే తమ ప్రభుత్వం వచ్చాక వారందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తా అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజు లేకుండా విద్యను అందించే పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. అలాగే ఇప్పటికీ పేద ప్రజలకు సరైన వైద్యం లేక ఎంతో మంది విగత జీవులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంతో మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా నా ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల బతుకులు మార్చే అంతవరకు నిద్రపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ జనార్ధన్, ని షాలేనిన్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: